
Custom Search
భోగియై, విరాగియై, యోగియై, చివరకు జీవ సమాధి పొందిన వేమన తన పద్యముల ద్వారా తెలుగువారికేకాక, యావత్తు ప్రపంచానికే ఎనలేని మేలు చేశారు, మానవజన్మనెత్తిన వారికి ఏది వుండవలెనో, ఏది ఉండకూడదో-ఆత్మ-జీవాత్మ-పరమాత్మ సంబంధములతో సహా లోకరీతులన్నింటినీ తన పద్యములతో వేమన చాటి చెప్పినారు. ఆ పద్యముల సమూహారమే ఈ బ్లాగు.
Labels: ఓం నమ:శ్శివాయా
2 comments:
ఓ మంచి ప్రయత్నం.. కొనసాగించండి
అభినందనలతో...
ఓం నమఃశివాయ
అని గానీ
ఓం నమశ్శివాయ
అని గానీ వుండాలనుకుంట?
య కి మాత్రం ధీర్గం వుండకూడదు ఛందస్సు ప్రకారం.
Post a Comment