
Custom Search
భోగియై, విరాగియై, యోగియై, చివరకు జీవ సమాధి పొందిన వేమన తన పద్యముల ద్వారా తెలుగువారికేకాక, యావత్తు ప్రపంచానికే ఎనలేని మేలు చేశారు, మానవజన్మనెత్తిన వారికి ఏది వుండవలెనో, ఏది ఉండకూడదో-ఆత్మ-జీవాత్మ-పరమాత్మ సంబంధములతో సహా లోకరీతులన్నింటినీ తన పద్యములతో వేమన చాటి చెప్పినారు. ఆ పద్యముల సమూహారమే ఈ బ్లాగు.
Labels: అనువుగాని చోట
1 comments:
తాత్పర్యంతో పాటూ మీ వ్యాఖ్య కూడా వ్రాయండి. ఇప్పటి కాలానికి ఈ పద్యం ఎలా అన్వయిచచ్చో ఓ పంక్తిలో చెబితే ఇంకా నిండుదనం వస్తుంది టపాకు. కామము, మూర్ఖులు, అనాచారాలకు సంబంధించిన పద్యాలు చాలా బాగుంటాయి.
కుడితిలో చక్కెర కలిపి తాగితే తీయగా ఉంటుందంట..అలాగే..పతితలతో ................కూడా అలాంటిదే అంటాడు. వహ్వా..వాటె కంపారిజన్. ఇది చదివిన తరువాత మనిషన్నవాడు ఆ తప్పుడు ఆలోచన చేస్తాడా!
Post a Comment