Custom Search
భోగియై, విరాగియై, యోగియై, చివరకు జీవ సమాధి పొందిన వేమన తన పద్యముల ద్వారా తెలుగువారికేకాక, యావత్తు ప్రపంచానికే ఎనలేని మేలు చేశారు, మానవజన్మనెత్తిన వారికి ఏది వుండవలెనో, ఏది ఉండకూడదో-ఆత్మ-జీవాత్మ-పరమాత్మ సంబంధములతో సహా లోకరీతులన్నింటినీ తన పద్యములతో వేమన చాటి చెప్పినారు. ఆ పద్యముల సమూహారమే ఈ బ్లాగు.
Labels: వేరుపురుగు చేరి
4 comments:
వేమన పద్యాలని సేకరించి తెలుగు సాహిత్యానికి నిజమైన సేవ చేస్తున్నారు.నేను ఇంతవరకు చూడనేలేదు.నిజంగా హాట్సాఫ్.
మీ ప్రయత్నం బహుధా ప్రశంశనీయం. అభినందనలు.
చిన్న సూచన/సలహా (సహృదయంతో స్వీకరించ (ప్రార్ధన) గలరనే నమ్మకంతో) : ఇలా సాహిత్యానికి మొదలగు వాటికి సంబంధించినంతవరకు సాధ్యమైనంతవరకు అక్షరాలలో గానీ, తాత్పర్యంలో వాడే పదాలలో గానీ తప్పులు లేకుండా ఉంచటానికి ప్రయత్నం చేయండి. లేదా సరిచేయమని చెప్పే వ్యాఖ్యలు వచ్చినప్పుడు వీలుచూసుకొని మార్చినా ఫర్వాలేదు.
ఉదా : వేరు ... నాశనము చేయును ... చెడగొట్టునని
--తెలుగు వాడు
నేను కూడ ప్రయత్నిస్తున్ననండీ ....
కానీ తప్పట్లేదు , ఈ సారి మరింత జాగ్రత్తగా తప్పులు దొర్ల కుండా చూసుకుంటాను...
Post a Comment